Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో నువ్వుల ఉండల్ని తీసుకోవాల్సిందే.. లేకుంటే..?

Webdunia
ఆదివారం, 9 డిశెంబరు 2018 (16:42 IST)
శీతాకాలంలో నువ్వులను తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో అనారోగ్య సమస్యలు తప్పవు. జలుబు, దగ్గు వంటి రుగ్మతల నుంచి తప్పించుకోవాలంటే.. నువ్వులను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో నువ్వులను తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన వేడి సమకూరుతుంది. 
 
అలాగే నువ్వుల ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. నువ్వుల్లో వుండే ఇనుము.. రక్తహీనతను దూరం చేస్తుంది. ఇంకా యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను పదిలంగా వుంచుతుంది. 
 
నువ్వుల్లోని పీచు, జింక్, క్యాల్షియం, రక్తనాళాలు, ఎముకలు, కీళ్లను ఆరోగ్యంగా వుంచి జీర్ణక్రియను మెరుగపరుస్తుంది. నువ్వుల్లోని మెగ్నీషియం రక్తపోటును, మధుమేహాన్ని నియంత్రిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అందుకే చలికాలంలో రోజుకు రెండేసి నువ్వుల వుండల్ని తినాలని వారు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

తర్వాతి కథనం
Show comments