Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీళ్ళనొప్పులతో బాధపడే మహిళలకు చెర్రీ జ్యూస్ దివ్యౌషధం

చెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. నిద్రలేమి చాలా మందిని బాధపెడుతున్న సమస్య. దీని కారణంగా చాలా మంది క్రానిక్‌ పెయిన్‌, హైబిపి, టైప్‌2 డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. మెలటోనిన్

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (20:09 IST)
చెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. నిద్రలేమి చాలా మందిని బాధపెడుతున్న సమస్య. దీని కారణంగా చాలా మంది క్రానిక్‌ పెయిన్‌, హైబిపి, టైప్‌2 డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. మెలటోనిన్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉండే ఈ చెర్రీలు తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది.  అయితే ఇవి రోజు ఒకటి లేదా రెండు తీసుకోవాలి. దీర్ఘకాలికంగా వాడటం ప్రాణానికే ప్రమాదం. ఈ పండ్లను డైరెక్ట్‌గా తినడంకంటే జ్యూస్‌ చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి. 
 
పెయిన్‌కిల్లర్స్‌కు బదులు చెర్రీస్‌ను తీసుకోవడం మంచిదంటున్నారు వైద్యులు. వీటివల్ల వ్యాయామం సమయంలో వచ్చే నొప్పి చాలా వరకు తగ్గుతుంది. చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్నాయి. ఇవి మంచి రంగును ఇస్తాయి. కీళ్ళనొప్పులతో బాధపడే మహిళలు చెర్రీ జ్యూస్‌ను రోజూ రెండు సార్లు మూడు వారాలపాటు తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. కొవ్వు తక్కువగా ఉండే ఈ పండ్లు తినడం వల్ల లావు తగ్గొచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments