Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటి కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయో తెలుసా..?

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (14:34 IST)
నేటి ఉరుకుపరుగుల జీవితంలో చాలామంది తమ చర్మసౌందర్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. పుష్టికరమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారనుకోవడంలో సందేహం లేదు.


చర్మం పొడిబారడం, కళ్లకింద నల్లటి చారలు ఏర్పడుతుంటాయి. అలానే హార్మోన్ల లోపంతోనూ చర్మంపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన చర్మానికి క్రింద పేర్కొనబడిన ఆహార నియమాలను పాటిస్తే చాలు.. 
 
ప్రతి రోజు వీలైనంత మేరకు ఎక్కువగా నీరు సేవించాలి. నీరు తీసుకోవడం వలన తాజాగా తయారవ్వడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందించేందుకు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పండ్లు, ఆకుకూరలతోపాటు నీరు సేవిస్తే చాలని వైద్యులు తెలిపారు. ఏవిధంగానైతే శరీరానికి ప్రాణవాయువు అవసరమో అదేవిధంగా శరీర చర్మానికి విటమిన్స్ అవసరమౌతాయి. మరి చర్మసౌందర్యాన్ని పెంచే ఆ విటమిన్స్ ఏవో చూద్దాం.. 
 
విటమిన్ ఏ: బొప్పాయి, కోడిగుడ్డు
 
విటమిన్ బి: పండ్లతోపాటు ఆకుకూరల్లోను పుష్కలంగా లభిస్తుంది.
 
విటమిన్ సి: నారింజ, నిమ్మకాయ, చీనీపండు.
 
విటమిన్ ఇ: వేరుశెనగ, ఇతర నూనె గింజల్లో లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments