Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నీటిని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి

Webdunia
శనివారం, 24 జులై 2021 (22:48 IST)
క్యారెట్లో ఎ, సి, కె, మిటమిన్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇందులోని ఎ విటమిన్ ఊపిరితిత్తులలో కఫం చేరకుండా చేస్తుంది. ఇక సి విటమిన్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. క్యారెట్ రసంలో కాస్త తేనె కలిపి తీసుకోవడం వలన జలుబూ, గొంతు నొప్పి త్వరగా తగ్గుతాయి.
 
ఒక గాజు సీసాలో పలుచగా కోసిన రెండు క్యారెట్ ముక్కలు, చెంచా అల్లం తరుగూ, కొద్దిగా నిమ్మకాయ రసం, కొద్దిగా తేనె వేసి మూత పెట్టాలి. మరుసటి రోజు ఈ నీటిని తాగితే జీర్ణ సంబందిత సమస్యలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఎముకలు దృడంగా మారతాయి. కీళ్ల నొప్పులు నుండి ఉపశమనం కలుగుతుంది.
 
క్యారెట్ జ్యూస్ తాగడం వలన కంటిచూపు మెరుగుపడుతుంది. అలాగే చర్మ సంబంధిత అనారోగ్యాలు దూరమవుతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా, చర్మం తాజాగా కనిపించాలన్నా క్యారెట్ రసాన్ని మించింది లేదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా క్యారెట్ రసాన్ని తరచూ తీసుకోవడం వలన శరీరంలో వ్యర్థంగా ఉండే కొవ్వు కరిగిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

జగన్‌తో స్నేహం .. గాలికి జైలు శిక్ష - ఎమ్మెల్యే పదవి కూడా పాయె...

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

తర్వాతి కథనం
Show comments