Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పదార్థాల్లో కల్తీ, తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (22:50 IST)
పప్పు దినుసులలో కల్తీ రంగులు, తక్కువ ఖరీదు కల కేసరి పప్పును కలుపుతారు. దీనివలన పక్షవాతం వచ్చే ప్రమాదం వుంది.
 
పసుపు, కారం తదితరాల్లో కల్తీ రంగులు, రంపపు పొట్టు, తవుడు కల్తీ చేస్తారు.
 
మిఠాయిల్లో శాక్రిన్ అనే పదార్థాన్ని కలుపుతారు. దీని మోతాదు ఎక్కువయితే జన్యు సంబంధమైన వ్యాధులు, అజీర్తి, కడుపునొప్పి వస్తాయి.
 
శనగ పిండి, పెసర పిండి, కంది పిండి వంటి వాటిలో కేసర పప్పు లేక ఎర్రపప్పు పిండిని కల్తీ చేస్తారు. దీనివల్ల పక్షవాతం, బెరిబెరి వ్యాధులు వచ్చే ప్రమాదం వుంటుంది.
 
వంట నూనెలలో ఆముదం, అరియ నూనె తదితరాలు కల్తీ చేస్తారు. దీని వల్ల దురదలు, వాంతులు అవుతాయి. అందువల్ల నమ్మకమైన దుకాణాల్లో మాత్రమే నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments