Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపవాసం ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుందా..?

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (14:13 IST)
దైవం కోసం ఉపవాసాలు చేస్తుంటారు. కొందరైతే కోరిన కోరికలు నెరవేరుతానయే విశ్వాసంతో ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండడం వలన ఆరోగ్యపరంగా బాగుంటారని చాలామంది భావిస్తుంటారు. మరి ఉపవాసం చేయడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
 
ఉపవాసం చేయడం వలన మెదడు పనితీరు పెరగడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని పరిశోధలలో వెల్లడైంది. శరీర రోగనిరోధకశక్తిని పెంచుతుందట. ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో కొత్త కణాలు ఏర్పడి పాత కణాలు తొలగిపోతాయి. తద్వారా కణాలు ఉత్తేజాన్ని పొందుతాయి. క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతుంది. 
 
దగ్గు, జలబు వంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఉపవాసం చేయడం వలన వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా తెలియదు. విసుగుగా ఉంటారు. ఆ ఒత్తిడి నుండి ఎలా బయటపడాలో తెలియక బాధపడుతుంటారు. అందువలన వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. దాంతో జ్ఞాపకశక్తి మరింత అధికంగా పెరుగుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

#Operation Sindoor పేరుతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాళరాత్రిని చూపించిన భారత్!!

Modi: ఆపరేషన్ సింధూర్ సక్సెస్.. ఉగ్రవాదులే లక్ష్యంగా సైనిక చర్య.. ప్రధాన మంత్రి

భారత్-పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్.. చైనా ఆందోళన.. శాంతించండి అంటూ..?

ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇచ్చిన సమాధానం : అమిత్ షా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments