Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహానికి చెక్ పెట్టాలా? చేపలు తినాల్సిందే..

చేపలను వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చేపల్లో వుండే ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమెగా 3 గుండెకు సంబంధించిన జబ్బులను దూరం చేస

Webdunia
మంగళవారం, 23 జనవరి 2018 (11:16 IST)
చేపలను వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చేపల్లో వుండే ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమెగా 3 గుండెకు సంబంధించిన జబ్బులను దూరం చేస్తుంది. అలాగే చేపలు మధుమేహానికి విరుగుడుగా పనిచేస్తాయి.  
 
ఇకపోతే.. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. అవి శరరీంలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి. కప్పు నీళ్లలో జీలకర్ర వేసి మరిగించి కాసేపయ్యాక వడకట్టి అందులో తేనె, తులసి ఆకులు వేసి తాగితే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. లోబీపీ ఉన్నవారు జీలకర్రను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మధుమేహం ఉన్న వారికి ఇది మేలు చేస్తుంది. జీలకర్రలో ఇనుము అధికంగా ఉంటుంది. జీలకర్ర జీర్ణక్రియ రేటును వేగవంతం చేస్తుంది.
 
అలాగే మధుమేహ వ్యాధిగ్రస్థులు డార్క్ చాక్లెట్‌ తీసుకోవాలి. ఇందులో ఎక్కువ మొత్తంలో ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. ఈ ఫ్లెవనాయిడ్స్ రక్తంలో ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేందుకు సహకరిస్తాయి. ఇక.. ఆరెంజ్.. సిట్రస్ జాతికి చెందిన ఫ్రూట్. సిట్రస్ జాతికి చెందిన పండ్లలో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది.  దీంతో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సీ డయాబెటిక్‌ తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments