Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్లీలు తినండి.. ఆలోచనాశక్తిని పెంచుకోండి.. గుండె జబ్బులకు బై చెప్పండి..

పల్లీలు తినండి.. ఆలోచనాశక్తిని పెంచుకోండి.. గుండె జబ్బులకు బై చెప్పండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పల్లీలు గుప్పెడు తీసుకుంటే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పల్లీలు ఎక్కువగా తింటే పైత్యమని పెద్దవ

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (16:59 IST)
పల్లీలు తినండి.. ఆలోచనాశక్తిని పెంచుకోండి.. గుండె జబ్బులకు బై చెప్పండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పల్లీలు గుప్పెడు తీసుకుంటే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పల్లీలు ఎక్కువగా తింటే పైత్యమని పెద్దవాళ్లు అంటారు. అందుకే ఉడకబెట్టి, వేయించుకొని తింటారు. అయితే  పల్లీలు బ్లడ్ షుగర్‌ని రెగ్యులేట్ చేస్తుంది. కొలెస్ట్రాల్‌ని కంట్రోల్లో ఉంచుతుంది. పిత్తాశయ సమస్యలను దూరంగా చేస్తుంది. 
 
ఒత్తిడిని కూడా తగ్గిస్తుందట. పల్లీలు తినడం వల్ల ఆలోచనాశక్తి పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ కారకాలను నిర్మూలిస్తుంది. భోజనం చేసే ముందు కొన్ని పల్లీలు తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుందని వారు చెప్తున్నారు. అలాగే గర్భం దాల్చిన మహిళలకు ఫోలిక్ యాసిడ్ ఉండే ట్యాబ్లెట్లను ఇస్తారు. దాంతోపాటు పల్లీలు తినడం వల్ల నాళీ సంబంధ లోపాలను దాదాపు 70 శాతం వరకు తగ్గించవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

Samantha: గుళ్లు కట్టి, పూజలు చేసే పద్దతిని ఎంకరేజ్ చేయను : సమంత

ధైర్యసాహసాల భూమి పంజాబ్‌ వేఖ్ కే తో కోక్ స్టూడియో భారత్‌కి హ్యాట్రిక్ విజయం

తర్వాతి కథనం
Show comments