Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేప వేరు కషాయం.. నడుమునొప్పిని అడ్డుకుంటుంది

నడుము నొప్పి ఎలా వస్తుదంటే.. వెన్నెముక మధ్య ఉండే డిస్కు ఒత్తిడికి గురైనపుడు అది వెన్నుపామును నొక్కుతుంది అప్పుడే నడుమునొప్పి వస్తుంది. ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (10:18 IST)
నడుము నొప్పి ఎలా వస్తుదంటే.. వెన్నెముక మధ్య ఉండే డిస్కు ఒత్తిడికి గురైనపుడు అది వెన్నుపామును నొక్కుతుంది అప్పుడే నడుమునొప్పి వస్తుంది. ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

  
వేపాకులను ఆరోగ్యానికి చాలా మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఈ వేప వేరుతో కషాయం ఎలా చేయాలో చూద్దాం. వేప వేరును నీటితో నూరుకుని తీసుకున్నా లేదా కషాయం రూపంలో తాగినా నడుమునొప్పి వెంటనే తగ్గుముఖం పడుతుంది. కరక్కాయ చూర్ణాన్ని ఆముదంలో కలిపి సేవిస్తే కూడా నడుమునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
శొంఠి, పల్లేరులో కషాయం తయారుచేసుకుని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే నడుమునొప్పి వంటి సమస్యలు దరిచేరవు. తిప్ప తీగ చూర్ణ, శొంఠి కషాయాన్ని తాగితే కీళ్ల నొప్పులు, శరీర వాపులు తొలగిపోతాయి. పల్లేరు చూర్ణాన్ని 15 రోజులు క్రమంగా తప్పకుండా తీసుకుంటే ఎముకల బలంగా ఉంటాయి. అలానే శొంఠి కషయాన్ని ఆముదంలో కలుపుకుని సేవిస్తే నడుమునొప్పి తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తా?

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

తర్వాతి కథనం
Show comments