Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహ వ్యాధిగ్రస్తులకు రుచితో రాజీపడకుండా..?

మధుమేహ వ్యాధిగ్రస్తులు రుచితో రాజీపడకుండా చిరుధాన్యాలైన రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, సామలు, అరికలతో చేసిన ఇన్‌స్టెంట్ టిఫిన్స్, స్నాక్స్, కిచిడీలు తయారు చేసుకుని తీసుకోవచ్చు. తద్వారా మధుమేహాన్ని

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (10:43 IST)
మధుమేహ వ్యాధిగ్రస్తులు రుచితో రాజీపడకుండా చిరుధాన్యాలైన రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, సామలు, అరికలతో చేసిన ఇన్‌స్టెంట్ టిఫిన్స్, స్నాక్స్, కిచిడీలు తయారు చేసుకుని తీసుకోవచ్చు. తద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


చిరుధాన్యాల్లోని పీచు మలబద్ధకం బారిన పడకుండా చేస్తుంది. వీటిల్లోని పిండి పదార్థాలు నిదానంగా జీర్ణమవుతాయి కాబట్టి రక్తంలో గ్లూకోజ్‌ త్వరగా కలవదు. తద్వారా మధుమేహం నియంత్రణలో వుంటుంది. 
 
ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేందుకు తోడ్పడుతుంది. చిరుధాన్యాల్లో ప్రొటీన్‌ శాతం ఎక్కువ. ఫలితంగా గుండెజబ్బుల నివారణకు ఇవి ఎంతగానో తోడ్పడుతాయి. చిరుధాన్యాల మూలంగా ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు తగ్గుతాయి. వీటిల్లోని మెగ్నీషియం పార్శ్వ నొప్పి, గుండెపోటు ముప్పు తప్పడానికి తోడ్పడుతుంది. అలాగే నియాసిన్‌ కొలెస్ట్రాల్‌ తగ్గేలా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments