Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ భాగంలో నల్ల మచ్చలుంటే..?

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (15:26 IST)
మధుమేహ వ్యాధికి స్త్రీలు, పురుషులు అనే తేడా లేదు, వయసుతో సంబంధంలేదు. కాబట్టి ప్రతిఒక్కరు తమ ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా స్త్రీలలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉంటున్నట్లు ఇటీవలే పరిశోధనలో వైద్యులు పేర్కొన్నారు. దీనికి కారణం వారి శరీర బరువు అధికంగా ఉండడం, వయసుతోపాటు వారిలోవచ్చే మార్పులు కూడా ఒకటని తెలిపారు.
 
స్త్రీలు గర్భంగా ఉన్నప్పుడు వారి రక్తంలో షుగర్ శాతం అధికమవుతుంది. దీనిని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. గర్భంలోని శిశువును ఆవరించి ఉండే మాయ స్రవించే హార్మోన్‌లు స్త్రీల శరీరంలో ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గిస్తుందని తత్ఫలితంగా వారిలో మధుమేహ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని వారు పేర్కొన్నారు. గర్భణీ స్త్రీలు 6, 7 నెలల్లో మధుమేహ వ్యాధి పరీక్ష చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
 
మధుమేహ వ్యాధిని గుర్తించండిలా...
నెలలు నిండకుండానే ప్రసవించడం, అధిక బరువు ఉన్న శిశువులు పుట్టడం, శరీరం మీద రోమాలు పెరగడం, మెడ వెనుక, చంకలవంటి భాగాలలో నల్లమచ్చలు ఏర్పడడం ఇవన్నీ మధుమేహ వ్యాధి లక్షణాలని వైద్యులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజాకు ప్రాణాపాయం తప్పింది - ఎలాగో చూడండి (Video)

బీరు సేవిస్తూ డ్రైవ్ చేసిన వ్యక్తి : వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments