Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో కివి పండ్లను తీసుకుంటే?

శీతాకాలంలో కివి పండ్లను తీసుకుంటే.. దగ్గు, జలుబు దూరమవుతుంది. అరటిపండులో ఎంత పొటాషియం ఉందో అంత కివి పండులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అరటితో పోలిస్తే ఇందులో క్యాలరీలు తక్కువ. అందుచేత ఇవి బ

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2017 (10:44 IST)
శీతాకాలంలో కివి పండ్లను తీసుకుంటే.. దగ్గు, జలుబు దూరమవుతుంది. అరటిపండులో ఎంత పొటాషియం ఉందో అంత కివి పండులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అరటితో పోలిస్తే ఇందులో క్యాలరీలు తక్కువ. అందుచేత ఇవి బరువును తగ్గించి గుండెకు మేలు చేస్తాయి. 
 
కివి పండులో సోడియం లెవల్స్‌ కూడా తక్కువే వుండటంతో హృద్రోగ వ్యాధులను దూరం చేసుకోవచ్చు. కివి పండులో తక్కువ కొవ్వు శాతంతో విటమిన్‌ ఇ లభిస్తుంది. విటమిన్‌ ఇ అధిక యాంటీ ఆక్సిడెంట్లను అందించి గుండెను ఆరోగ్యంగా వుంచుతుంది. కివి పండులో పోలిక్‌ యాసిడ్‌ అధికం. గర్భవతి మహిళలు దీనిని తీసుకుంటే మంచి ప్రయోజనం. పోలిక్‌ యాసిడ్‌లు గర్భస్థ శిశువుల్లో నరాల జబ్బులు రాకుండా చేస్తాయి. గర్భవతికి తగినంత విటమిన్లు కూడా లభిస్తాయి. 
 
ఈ పండులో పీచు కూడా అధికంగా ఉంది. తద్వారా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. క్యాన్సర్‌ కారకాలను దూరం చేస్తుంది. రక్తంలో షుగర్‌ స్థాయిలను తగ్గించి, డయాబెటీస్‌ రాకుండా చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్తనైనా వదులుకుంటానుగానీ .. ఆమెను వదిలివుండలేను .. బాలికతో ముగ్గురు పిల్లల తల్లి పరార్!

భర్త దుబాయ్ వెళ్లాడు.. మూడేళ్ల కుమారుడిపై తల్లి రోజూ దాడి.. వీడియో వైరల్

Amaravati Capital Reconstruction: రైతులకు ప్రత్యేక ఆహ్వానం- వారి త్యాగాల వల్లే?

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

తర్వాతి కథనం