మాచా టీ తాగితే ఎంత మేలు చేస్తుందో తెలుసా?

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (12:56 IST)
సాధారణంగా ఒత్తిడికి గురైనప్పుడు టీ లేదా కాఫీ తాగుతాం. అప్పుడు మైండ్ ప్రశాంతంగా ఉండటంతో పాటు రిలీఫ్ దక్కుతుంది. అయితే మానసిక సమస్యలు, ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే మాచా టీ తాగాలంటున్నారు శాస్త్రవేత్తలు. జపనీయులు తాగే మాచా టీ తాగితే ఒత్తిడి, ఆందోళన, మనసిక సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. 
 
సైంటిస్టులు పరిశోధనలో భాగంగా మాచా పౌడర్‌ని ఆందోళన, కంగారుకు గురవుతున్న ఎలుకలపై ప్రయోగించారు. ఈ పౌడర్ తీసుకున్న ఎలుకలు ఆ పరిస్థితి నుంచి బయటపడినట్లు వారు గుర్తించారు.
 
మాచా టీలో ఉంటే ఔషధ కారకాలు మన శరీరంలోని డోపమైన్, సెరటోనిన్ అనే హార్మోన్లను యాక్టివేట్ చేస్తాయట. అందువలనే మాచా టీ తాగిన వెంటనే మనసు రిలాక్స్‌గా అనిపిస్తుంది. మానసిక సమస్యలతో బాధపడేవారు రోజూ ఓ కప్పు మాచా టీ సేవిస్తే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వియత్నాం బోటు ప్రమాదం.. ఏపీకి చెందిన ముగ్గురు మృతి- ఎంబసీతో మాట్లాడిన నారా లోకేష్

పిల్లలే మన సంపద .. జనాభాను పెంచండి : సీఎం చంద్రబాబు

ఆస్తి కోసం కిరాతకంగా మారిన కుమార్తె.. స్కార్పియో ఎక్కించి తల్లిని హత్య చేసింది.. తండ్రిని కూడా?

Guntur, భార్యను కాపురానికి పంపడంలేదని అత్తమామలను కారుతో గుద్దిన అల్లుడు, వీడియో

స్క్రీన్ షాట్ టిక్కెట్లు చెల్లవు : రైల్వే శాఖ కీలక నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది

Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ

ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ తో హ్యాపీ జర్నీ

Shivaji: నాగార్జున ఇచ్చిన పారితోషికంతో భూమి కొనుగోలు చేశా : శివాజీ

తర్వాతి కథనం
Show comments