Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండాకాలంలో వడదెబ్బ తగలకూడదంటే ఈ పండు తింటే?

Webdunia
బుధవారం, 27 మే 2020 (19:46 IST)
దానిమ్మ పండులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఇంకా మేలు చేకూర్చే పోషకాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ రసం గుండె, కాలేయం, మూత్రపిండాలకు మంచిదట. వడదెబ్బ వల్ల వచ్చే జ్వరాలను పూర్తిగా తగ్గించడానికి ఎంతో దోహదం చేస్తుందట.
 
దాహాన్ని అణచి తాపాన్ని పోగొడుతుందట. వేసవిలో శరీరం వేడి అనిపించినప్పుడు దానిమ్మ పండు గుజ్జును పైపూతగా వేసుకుంటే ప్రయోజనం వుంటుందట. అందుకే ఎండాకాలంలో దానిమ్మను ప్రతిరోజు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. జ్యూస్‌గా తాగడం కన్నా దానిమ్మను అలాగే తింటే ఇంకా మంచిదంటున్నారు. ఒకవేళ జ్యూస్ తాగినా ఐస్ తక్కువగాను, చక్కెర కూడా తక్కువగాను కలుపుకుని తాగాలట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పొరుగు రాష్ట్రాలకు అమరావతి కేంద్రంగా మారనుంది.. ఎలాగంటే?

ఫహల్గామ్ ఘటన.. తిరుమలలో అలెర్ట్- టీటీడీ యంత్రాంగం అప్రమత్తం (video)

చీటింగ్ కేసులో లేడీ అఘోరీ అరెస్టు.. లింగ నిర్ధారణకు పోలీసుల నిర్ణయం!

ఉగ్రవాదులకు ఆశ్రయమా? సిగ్గుపడాలి.. పాక్ ప్రధానిని ఏకిపారేసిన మాజీ క్రికెటర్

మాజీ మంత్రి విడుదల రజిని మరిది గోపి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

మరో సినిమాకు రెడీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్

తర్వాతి కథనం
Show comments