Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్లు, కూర ముక్కలను కలిపి తీసుకుంటున్నారా? (video)

కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడంతో ఒబిసిటీ ఆవహిస్తోంది. దీంతో కూరగాయ ముక్కలు, పండ్ల ముక్కలను డబ్బాల్లో కలిపి తీసుకుంటూ వుంటారు. ఇలా తీసుకుంటే హెల్దీ అనుకుంటారు. కూరగాయ ముక్కల్లోని కేలరీలకు, పండ్ల

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (18:06 IST)
కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడంతో ఒబిసిటీ ఆవహిస్తోంది. దీంతో కూరగాయ ముక్కలు, పండ్ల ముక్కలను డబ్బాల్లో కలిపి తీసుకుంటూ వుంటారు. ఇలా తీసుకుంటే హెల్దీ అనుకుంటారు.

కూరగాయ ముక్కల్లోని కేలరీలకు, పండ్ల ముక్కల్లోని కేలరీలకు తేడా వుంటుంది. అందుకే పండ్లు తిన్న తర్వాత నాలుగైదు గంటలు ఆగి కూరగాయల ముక్కలు తీసుకోవచ్చు. భోజనం తర్వాత పండ్లను తీసుకోవడం చేయకూడదు. భోజనానికి రెండు గంటల ముందు అర కప్పు మోతాదులో ఏవైనా పండ్ల ముక్కలను తీసుకోవచ్చును.
 
కొందరు పండ్ల ముక్కలను పంచదార కలిపి తీసుకోవడం లేదా తేనెతో కలిపి తీసుకోవడం చేస్తుంటారు. అయితే ఈ విధంగా పండ్లు తీసుకోవడం మంచిది కాదు. పండ్లను, కూరగాయ ముక్కలను వేటితోనూ జతచేయకుండా తీసుకోవాలి. ఇక సలాడ్లలో ఉప్పు కలుపుకుని తినకూడదు. ఇది అనారోగ్యానికి దారితీస్తుంది. పుల్లగా ఉండే పళ్లను, తీయటి పళ్లను కలిపి తినకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments