Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడిని దూరం చేయాలంటే.. చేపలు, పుట్టగొడుగులు తినాల్సిందేనా?

ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. ముడిధాన్యాలు, సీ ఫుడ్స్ అధికంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మటన్, చికెన్‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని వారు చెప్తున్నారు. విటమిన్‌-డి లోపం వల్ల మానసిక

Webdunia
ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (11:07 IST)
ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. ముడిధాన్యాలు, సీ ఫుడ్స్ అధికంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మటన్, చికెన్‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని వారు చెప్తున్నారు. విటమిన్‌-డి లోపం వల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే ఉదయం ఎండలో తిరగడం లేదా చేపలూ పుట్టగొడుగులూ తినటం చేయాలని వారు సూచిస్తున్నారు. 
 
వీటితో పాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా వున్న ఆహారమైన చేపలు, అవిసె, బాదం, పిస్తా, వాల్‌నట్స్‌ తీసుకోవాలి. విటమిన్‌-ఎ, సి, ఇ లు శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటం ద్వారా మెదడు కణాలను రక్షిస్తాయి. కాబట్టి ఇవి సమృద్ధిగా ఉండే పండ్లూ కూరగాయల్ని తినడం వల్ల ఒత్తిడిపరమైన సమస్యలన్నీ తగ్గుతాయి. 
 
ముడిధాన్యం, పాలు, గుడ్లు, చేపలతోపాటు ఆకుకూరలూ పండ్లూ బీన్స్‌ వంటివి తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇంకా ఒత్తిడిని ఇవి దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యను చంపి ఇంట్లో పాతిపెట్టిన భర్త.. తర్వాత భయంతో ఆత్మహత్య!!

ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి.. పాకిస్థాన్ వెళతా : కర్నాటక మంత్రి (Video)

భారతీయ వంట మనిషిని ఉరితీసిన కువైట్!!

వధువే అసలైన కానుక... రూ.లక్షల కట్నాన్ని సున్నితంగా తిరస్కరించిన వరుడు!!

బాబ్బాబు.. మీకు దణ్ణం పెడతాం.. భారత్ దాడి నుంచి రక్షించండి.. గల్ఫ్ దేశాలకు పాక్ వినతి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

సమంత, సాయిపల్లవి ప్రాసిట్యూట్స్ : మహిళా విశ్లేషకులు ఘాటు విమర్శ

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

తర్వాతి కథనం
Show comments