Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి అరగంటకు ఒకసారి వేడీ నీళ్లను సిప్ చేస్తే?

Webdunia
సోమవారం, 13 మే 2019 (20:18 IST)
ప్రతి అరగంటకు ఒకసారి వేడినీళ్లను తాగినట్లుగా సిప్ చేస్తూ తాగుతుంటే దీర్ఘకాలంలో చాలా వ్యాధులు నయమవుతాయి. కాచిన పాలను, కాచిన నీటిని వేడిచేయకుండా తాజా పాలును, కొత్త నీటిని అప్పుడప్పుడు వేడీచేసుకుని సేవించడం ఉత్తమం. 
 
అలాగే భోజనానికి ముందు నీరు తాగడం మంచిది కాదు. అది మందాగ్ని రూపంలో శరీరాన్ని కృశింపజేస్తుంది. మధ్యమధ్యన నీరు తాగకుండా భోజనం తర్వాతే నీరు తాగితే అది ఊబకాయానికి దారితీస్తుంది. ఛాతీ, కంఠం, శిరస్సుల్లో కఫాన్ని వృద్ధి చేస్తుంది. అందుకే భోజనం మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉంటే మంచిది. 
 
చల్లని నీళ్లు తాగితే ఆహారం జీర్ణమయ్యేందుకు 45 నిమిషాలు, వేడినీరు జీర్ణమయ్యేందుకు 20 నిమిషాల సమయం పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

తర్వాతి కథనం
Show comments