Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలనుకుంటే.. పండ్లను ఎప్పుడు తీసుకోవాలి?

పండ్లు ఎప్పుడు తీసుకోవాలి. వాటిని ఏ సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. భోజనానికి మధ్య లేదా ఖాళీ కడుపుతో వున్నప్పుడు పండ్లను తీసుకోవచ్చు. అలాగే భోజనానికి

Webdunia
శనివారం, 5 మే 2018 (11:19 IST)
పండ్లు ఎప్పుడు తీసుకోవాలి. వాటిని ఏ సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. భోజనానికి మధ్య లేదా ఖాళీ కడుపుతో వున్నప్పుడు పండ్లను తీసుకోవచ్చు. అలాగే భోజనానికి ముందు లేదా తర్వాత అరగంట విరామంతో పళ్లు తినాలి. ఇలా చేస్తే పండ్లలోని పోషకాలు శరీరానికి అందుతాయి. 
 
అదేవిధంగా వ్యాయామానికి ముందు తర్వాత పండ్లు తీసుకుంటే శరీరం అలసిపోకుండా ఉంటుంది. పళ్లలోని పోషకాలను శరీరం సమర్థంగా శోషించుకోవాలంటే అల్పాహారంగా పండ్లను తీసుకోవడం మరిచిపోకూడదు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు భోజనానికి అరగంట ముందు పళ్లు తింటే పొట్ట నిండి ఆకలి తగ్గుతుంది. ఫలితంగా భోజనం తక్కువ తీసుకుంటారు. దీంతో బరువు తగ్గుతారు. ఒబిసిటీ దూరమవుతుంది. 
 
కానీ బరువు తగ్గాలనుకుంటే చక్కెర ఎక్కువగా ఉండే అరటి, మామిడి, ద్రాక్ష పళ్లు తినటం తగ్గించాలి.  కానీ నిద్రించేందుకు ముందు మాత్రం పండ్లను తీసుకోకూడదు. పుచ్చ, తర్బూజా లాంటి పళ్లు తిన్నా ఆకలి అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం
Show comments