Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు కోసం అతిశృంగారం... అక్కడ నొప్పితో చనిపోయిన మహిళ

ఇటీవల ఓ మహిళ రికార్డు కోసం అతిశృంగారంలో పాల్గొంది. అంటే కనీసం 10 నుంచి 12 సార్లు పాల్గొంది. దీంతో ఆమె తీవ్రమైన నొప్పితో, నెలరోజుల్లోనే చనిపోయింది. శవపరీక్షలో అతిశృంగారం కారణంగా ఆమె చనిపోయినట్టు వైద్యు

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (09:16 IST)
ఇటీవల ఓ మహిళ రికార్డు కోసం అతిశృంగారంలో పాల్గొంది. అంటే కనీసం 10 నుంచి 12 సార్లు పాల్గొంది. దీంతో ఆమె తీవ్రమైన నొప్పితో, నెలరోజుల్లోనే చనిపోయింది. శవపరీక్షలో అతిశృంగారం కారణంగా ఆమె చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.
 
కాగా, అతిశృంగారం వల్ల ప్రపంచవ్యాప్తంగా యేటా వేలమంది చనిపోతున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. సెక్స్‌ సమయంలో కామవాంఛ తారాస్థాయికి చేరినప్పుడు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి, భాగస్వామిపై పైశాచికంగా దాడిచేయడం వల్ల కూడా పలువురు చనిపోతున్నారు. అందుకే సెక్స్‌ మితంగా ఉంటేనే అనారోగ్యం దరిచేరకుండా ఉంటుందని సెక్సాలజిస్టులు చెపుతున్నారు.
 
నిజానికి దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే ప్రేమ, అన్యోన్యతలతో పాటు శృంగారం కూడా ముఖ్యమేనంటున్నారు సెక్సాలజిస్టులు. భాగస్వాములు ఆనందకరమైన శృంగారంతో ఆరోగ్యాన్ని పొందవచ్చునంటున్నారు. అయితే శ్రుతిమించితే మాత్రం ప్రమాదానికి దారితీస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. 
 
20 నుంచి 23 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడవారు రోజులో మూడు లేదా నాలుగుసార్లు కంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎక్కువసార్లు సెక్స్‌లో పాల్గొనడం వల్ల కడుపు నొప్పి రావడం, ఇనఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉందని తెలిపారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం