Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటిని లీటర్లు లీటర్లు తాగుతున్నారా? కాస్త ఆగండి..

నీటిని సేవించడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని లీటర్లు లీటర్లు తాగుతున్నారా? అయితే కాస్త ఆగండి. అవసరానికి మించి నీటిని తీసుకుంటే శరీరంలో ద్రవ పదార్థాల శాతం పెరిగిపోతుంది. తద్వారా ఓవర్ హైడ్రేషన్‌క

Webdunia
గురువారం, 24 మే 2018 (16:05 IST)
నీటిని సేవించడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని లీటర్లు లీటర్లు తాగుతున్నారా? అయితే కాస్త ఆగండి. అవసరానికి మించి నీటిని తీసుకుంటే శరీరంలో ద్రవ పదార్థాల శాతం పెరిగిపోతుంది. తద్వారా ఓవర్ హైడ్రేషన్‌కు దారితీస్తుంది. 
 
ఓవర్ హైడ్రేషన్ కారణంగా శరీరంలో.. రక్తంలో సోడియం నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోతాయని యూనివర్శిటీ ఆఫ్ కెనడాకు చెందిన శాస్త్రవేత్త ఛార్లెస్ బోర్క్ హెచ్చరించారు. దీన్నే వైద్య పరిభాషలో హైపోనేట్రీమియా అంటారు. దీనివల్ల మెదడు వాపుకు గురయ్యే ఆస్కారం వుందని హెచ్చరిస్తున్నారు. 
 
అందుకే 35 ఏళ్లకు మించిన వారు పరిమితంగా నీళ్లు సేవించడం మంచిది. లేకుంటే మెదడు వాపుకు గురయ్యే ఆస్కారం వుందని పరిశోధకులు సూచిస్తున్నారు. పరిమిత నీటి సేవనం ద్వారా తలకు సంబంధించిన సమస్యలు, ఫిట్స్ వచ్చే అవకాశాలు చాలామటుకు తగ్గుతుంది. మెదడు దెబ్బతినడం, హృద్రోగ సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చునని పరిశోధకులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జస్ట్.. 4 రోజుల్లో పాకిస్థాన్ ఫినిష్.. కరాచీలో గురుకులాలు నిర్మించాల్సి వస్తుంది : రాందేవ్ బాబా

A Raja: డీఎంకే ఎంపీ ఎ రాజాకు తప్పిన పెను ప్రమాదం.. ఆ లైటు ఎంపీపై పడివుంటే? (video)

ఇప్పుడే నా కోర్కె తీర్చేందుకు వచ్చేయమన్న ప్రియుడు, ఫోన్ స్విచాఫ్ చేసిన వివాహిత, అంతే...

మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో నీట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం!! నీరుగారిన పోయిన అభ్యర్థులు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

తర్వాతి కథనం
Show comments