Webdunia - Bharat's app for daily news and videos

Install App

షుగర్ రోగులకు అధునాతన పరికరం

రక్తనమూనా లేకుండానే మధుమేహ వ్యాధిగ్రస్తులు శరీరంలో చక్కెర స్థాయిని చూసుకోవడానికి ఓ అధునాతన పరికరాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు సెయింట్ పీటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ పరిశోధన కేంద్రంలోని

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (12:34 IST)
రక్తనమూనా లేకుండానే మధుమేహ వ్యాధిగ్రస్తులు శరీరంలో చక్కెర స్థాయిని చూసుకోవడానికి ఓ అధునాతన పరికరాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు సెయింట్ పీటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ పరిశోధన కేంద్రంలోని బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం తెలిపింది. రోగి ముక్కు ద్వారా గాలిని ఈ పరికరంలోకి వదులుతూ చక్కెర స్థాయిని తెలుసుకోవచ్చని తెలిపింది. 
 
ఈ పరికరాన్ని బయో మెడికల్ విభాగాధిపతి డాక్టర్ కాంతారాజ్ సూచనలతో విద్యార్థిని నాన్సి కలిసి కనుగొన్నారు. ఈ పరికరంతో వేయి మందిని ఉపయోగించగా చాలా వరకూ ఖచ్చితమైన ఫలితాలు వచ్చినట్టు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments