Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 శాతం భారతీయులు ఆ సమస్యతో గోక్కుంటున్నారు... సర్వే

ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య చుండ్రు సమస్య. ఉదయం లేచిన దగ్గర్నుంచి తల గోక్కుంటూ చాలామంది ఇండియన్స్ కాలం వెళ్లదీస్తున్నారంటూ తాజా సర్వే తెలిపింది. చుండ్రు సమస్యతో 70 శాతం భారతీయులు బాధపడుతున్నట్లు తేల్చింది.

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (19:33 IST)
ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య చుండ్రు సమస్య. ఉదయం లేచిన దగ్గర్నుంచి తల గోక్కుంటూ చాలామంది ఇండియన్స్ కాలం వెళ్లదీస్తున్నారంటూ తాజా సర్వే తెలిపింది. చుండ్రు సమస్యతో 70 శాతం భారతీయులు బాధపడుతున్నట్లు తేల్చింది.
 
చుండ్రు సమస్యపై క్లియర్ ప్యారిస్ ఇనిస్టిట్యూట్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సుమారు 70 శాతం ఇండియన్స్ ఈ సమస్యతో సతమతమవుతున్నట్లు తేలింది. చుండ్రు సమస్య అధికంగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య వున్నవారిలో ఎక్కువగా వున్నట్లు తేలింది. ఈ సర్వేలో వివిధ దేశాలకు చెందిన వారు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments