Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చివి ఐదు వెల్లుల్లి రెబ్బలు... వారంలో తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (14:16 IST)
వారానికి ఐదు వెల్లుల్లి పాయల్ని పచ్చివి లేదా వండినవి తింటే కేన్సర్, హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వెల్లుల్లి పాయల్ని తీసుకోవడం ద్వారా 30 నుండి 40 శాతం వరకు కేన్సర్  తగ్గుతుందని వారు అంటున్నారు. 
 
ఇకపోతే వెల్లుల్లిలో రోగనిరోధక గుణాలు అధికంగా వున్నాయని, దీంతో రోగకారక క్రిములను నాశనం చేయటానికి ఇది ఉపయోగ పడుతుంది
 
రక్తలేమితో బాధపడుతున్నవారు వెల్లుల్లి రసాని సేవిస్తే తప్పనిసరిగా రక్తకణాలు పెరిగే సూచనలున్నాయని, ఇందులో విటమిన్ సీ ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇంకా దగ్గుతో బాధపడుతున్నవారు ప్రతి రోజు వెల్లుల్లి రసం ఉదయం- రాత్రి ఐదు చుక్కల చొప్పున తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

తర్వాతి కథనం
Show comments