ఈ 5 పాయింట్లు తెలిస్తే గోధుమ గడ్డి రసాన్ని తాగుతారు... (Video)

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (23:36 IST)
ఆరోగ్యానికి ఇంగ్లీషు మందులు, విటమిన్ మాత్రలకు బదులుగా సహజసిద్ధంగా లభించేవి తీసుకుంటే ఎంతో మేలు. వాటిలో గోధుమ గడ్డి కూడా ఒకటి. ఈ గోధుమ గడ్డిని జ్యూస్ రూపంలో తీసుకుంటేనే మంచిదని ఆయుర్వేదం చెబుతున్నది. గోధుమ గడ్డిని ఇంట్లోనే కుండీలలో పెంచుకుని ఎప్పటికప్పుడు దాన్ని కోసి జ్యూస్ తీసుకుని రోజూ తాగవచ్చు. గోధుమ గడ్డి రసాన్ని తీసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం.
 
1. గోధుమ గడ్డి రసాన్ని రోజూ తాగుతుంటే పైల్స్ సమస్య నుంచి బయటపడవచ్చు.
 
2. గోధుమగడ్డి రసంతో ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి.
 
3. జీర్ణాశయం, ప్రేగుల్లో అల్సర్ల సమస్య ఉన్నవారు గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగితే మంచిది.
 
4. గోధుమగడ్డి రసాన్ని తాగితే అనీమియా రాకుండా ఉంటుంది. రక్తం స్థాయి పెరుగుతుంది.
 
5. గోధుమ గడ్డిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుండటం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌లను తగ్గిస్తుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నీ భర్తతో కన్నపిల్లల్ని నా దగ్గర వద్దన్న ప్రియుడు, ఆత్మహత్య చేసుకున్న వివాహిత

మదనపల్లెలో ఏడేళ్ల బాలిక దారుణ హత్య - సీఎం చంద్రబాబు ఫోనులో పరామర్శ

ఇద్దరు విద్యార్థులతో లైంగిక సంబంధం పెట్టుకున్న హైస్కూల్ ఉద్యోగిని

నన్ను పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తావా? మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి

ఆ రైళ్లలో ఎమర్జెన్సీ కోటాను తిరిగి పునరుద్ధరించిన రైల్వే శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

తర్వాతి కథనం
Show comments