Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటిపండును టిఫిన్‌తో కలిపి తీసుకుంటే మేలేంటి?

అరటిపండును టిఫిన్‌తో కలిపి తీసుకుంటే మేలేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే అరటి పండ్లను ఉదయం పూట అల్పాహారంతో కలిపి తీసుకుంటే చాలా మంచిది. శరీరానికి కావలసిన పొటాషియంన

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2017 (09:35 IST)
అరటిపండును టిఫిన్‌తో కలిపి తీసుకుంటే మేలేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే అరటి పండ్లను ఉదయం పూట అల్పాహారంతో కలిపి తీసుకుంటే చాలా మంచిది. శరీరానికి కావలసిన పొటాషియంను ఇది అందిస్తుంది. అరటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి పండును ప్రతిరోజు డైట్‌ను తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. 
 
అరటి పండ్లను ఎప్పటికప్పుడు తాజాగా కట్ చేసుకుని తినాలి. అరటి పండులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉండటం వలన మనకు రోజంతా ఎనర్జీని ఇస్తుంది. హృద్రోగ సమస్యలు, యాసిడిటి సమస్యలను అరటి తొందరగా అరికడుతుంది.
 
అరటిలో పొటాషియం ఎక్కువగా ఉండి సోడియం తక్కువగా ఉండటంవలన బ్లెడ్ ప్రెషర్‌ని తగ్గిస్తుంది. ప్రతి రోజు అరటి పండు తినడం వలన ఇందులో ఉండే ఐరన్, హిమోగ్లోబిన్ ని ఎక్కువ చేసి అనీమియాను రాకుండా చేస్తుంది. మచ్చలున్న అరటి పండులో క్యాన్సర్ తో పోరాడే కణాలు అధికంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

తర్వాతి కథనం
Show comments