వేడిగా టీ త్రాగుతున్నారా అయితే క్యాన్సర్ తధ్యం...

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (10:09 IST)
మార్నింగ్ నిద్ర లేవ‌గానే వేడి వేడిగా ఓ క‌ప్పు టీ తాగ‌డం చాలా మందికి ఉన్న అల‌వాటు. టీ తాగ‌డం వ‌ల్ల అలసట దూరమౌతుందన్న మాట వాస్తవమే. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఎక్కువ వేడిగా ఉన్న టీలు ఇష్ట‌ప‌డుతుంటారు. మ‌రికొంద‌రు గోరువెచ్చ‌గా ఉంటే ఇష్ట‌ప‌డ‌తారు. కాని వేడి వేడి టీ తీసుకోవడం వలన గొంతు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయని ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో తేలినట్లు వైద్య బృందం వెల్లడించింది. 
 
వేడివేడి కాఫీ, టీలు తాగడం వల్ల సున్నితంగా ఉండే ఆ ప్రభావం గొంతునాళంపై పడి మంట, పుండ్లు ఏర్ప‌డి ఈ క్యాన్స‌ర్ రావ‌డానికి కార‌ణం అవుతుంద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. మిమ్మల్ని టీ తాగకూడదు అని అనడం లేదు. కాని వేడి వేడిగా టీ లాంటివి త్రాగకూడదంటున్నారు వైద్యులు. దీనివలన గొంతుకు సంబంధించిన వ్యాధులు అధికమౌతాయని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గ్రామీణ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన కళాకారుడు భారతీరాజా : ప్రధాని మోడీ

Hyderabad: బెయిల్‌పై విడుదలైన రియల్టర్.. భార్యను కాల్చి చంపేశాడు..

Kerala: కేరళ ప్రభుత్వ ఆస్పత్రిలో 43 ఏళ్ల వ్యక్తికి నిపా వైరస్

పచ్చటి కుటుంబంలో చిచ్చుపెట్టిన నాటు కోడికూర... ఎక్కడ?

Official: తెలంగాణలో జనసేన-టీడీపీల మధ్య పొత్తు లేదు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు : హైకోర్టులో ఆర్తి పిటిషన్

రామ్ చరణ్‌కి మైనర్ సర్జరీ.. మూడు నెలల పాటు సినిమాలకు బ్రేక్

Rajamouli: సింగ్ గీతం కథ 30ఏళ్ళనాడు కీరవాణి ద్వారా విన్నా : ఎస్.ఎస్. రాజమౌళి

Balakrishna: బాలకృష్ణ పుట్టినరోజున NBK111 టీజర్‌ చూస్తూ ఆనందించిన కుటుంబసభ్యులు

'మీరే నా సర్వస్వం..' - భారతీరాజా మృతిపై నటి రాధిక ఎమోషనల్ పోస్ట్

తర్వాతి కథనం
Show comments