అల్లం తింటే ఎక్కిళ్లు తగ్గుతాయట.. పైల్స్‌కు సజ్జలు...?

ప్రతిరోజూ మధ్యాహ్నం పూట, అలాగే రాత్రి భోజనం చేసిన పిమ్మట కొద్దిగా బెల్లం తినడం ద్వారా శరీరంలో జీర్ణశక్తి పెరగడంతో పాటు శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహారానాళాలు శుద్ధి అవుతాయి. రక్తం కూడా వృద్ధి చెందుతు

Webdunia
సోమవారం, 31 జులై 2017 (10:47 IST)
ప్రతిరోజూ మధ్యాహ్నం పూట, అలాగే రాత్రి భోజనం చేసిన పిమ్మట కొద్దిగా బెల్లం తినడం ద్వారా శరీరంలో జీర్ణశక్తి పెరగడంతో పాటు శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహారానాళాలు శుద్ధి అవుతాయి. రక్తం కూడా వృద్ధి చెందుతుంది. అల్లం తింటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి. అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్‌ని దరి చేరనివ్వదు. మామిడి పండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి వుంది. 
 
సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. జామపళ్లు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్‌లు శిరోజాలకు మేలు చేస్తాయి. నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందని వైద్యులు చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భూ సమీకరణ పథకం కింద 100 ఎకరాలకు పైగా భూమినిచ్చిన రైతులు

రాయదుర్గం మామిడి తోట: ట్రాన్స్‌ఫార్మన్‌ను తాకి ఎలుగుబంటి మృతి

Kerala: 52 ఏళ్ల మహిళకు ఎబోలా.. జ్వరంతో ఆస్పత్రిలో చేరితే.. చివరికి?

భర్త మరణాంతరం అతని ఆస్తి నుంచి భరణం పొందొచ్చు : బాంబే హైకోర్టు

స్కూటర్ నేర్పిస్తానని నమ్మించి ఫామ్‌హౌస్‌లో అత్యాచారం.. బయటకు చెపితే ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో పెట్టిస్తానంటూ...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిజ జీవితపు ఘటనలకు చేతబడులు, క్షుద్ర పూజల కథే కళాంకి భైరవుడు

Peddi 56-second addition: రామ్ చరణ్ పెద్ది లో నిమిషాల 56 సెకన్ల కొత్త జోడింపు లాభించేనా?

Anil Ravipudi movie: లాంఛనగా అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్, వెంకటేష్ చిత్రం ప్రారంభం

Samantha and Vijay: ముఖ్యమంత్రి విజయ్‌ను ప్రశంనించిన సమంత రూత్ ప్రభు

Srinu Vaitla: శర్వా నంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల సినిమాకు సన్నాహాలు

తర్వాతి కథనం
Show comments