అలాంటి సూప్ తాగితే జలుబు తగ్గుతుంది...

Webdunia
సోమవారం, 27 జనవరి 2020 (22:36 IST)
వారానికి ఒకసారయినా కాకరకాయను ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
 
కనీసం ఏడు-ఎనిమిది వారాలకు ఒకసారైనా ఒంటికి పసుపు రాసుకొని స్నానం చేస్తే చర్మ సంబంధ వ్యాధులు రావు. క్రమేణా చర్మం మీద ఉండే అన్‌వాంటెడ్ హెయిర్‌ రాలిపోతుంది. నువ్వుల నూనెలో పసుపు కలిపి ఒంటికి పట్టించాలి.
 
కళ్ళకలక వచ్చినప్పుడు దూదిని ధనియాలు నానేసిన నీటిలో ముంచి కళ్ళను తుడిస్తే ఉపశమనంగా పనిచేస్తుంది. 
 
కాలిన మచ్చలకు తేనె రాస్తే కాలిన మచ్చలు పోతాయి. 
 
కాళ్ళు చేతులు బెణికి నట్లయితే ఉప్పుతో కాపడం పెడితే తగ్గుతుంది. 
 
కొద్దిగా చింతపండు గుజ్జు, టమాటారసం, మిరియాల పొడి, ఒక మిరపకాయ, కాస్త ఉప్పులతో తయారు చేసిన సూప్‌ని వేడిగా తాగితే జలుబు, ముక్కు కారటం తగ్గుతాయి. 
 
కాస్త దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూను తేనె, కొంచెం మిరియాల పొడి, రెండు చుక్కల నిమ్మరసం ఇవన్నీ కలిపి తీసుకుంటే సాధారణ జలుబు తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విజయ్ సేలం జిల్లా ర్యాలీలో అపశృతి.. గుండెపోటుతో యువకుడి మృతి

అలియాబాద్‌లో ఏ పార్టీకిరాని మెజార్టీ.. చైర్మన్ పదవి ఇస్తేనే మద్దతంటున్న ఇండిపెండెంట్

పవన్ కల్యాణ్ గారు నాకు న్యాయం చేస్తారని నమ్మకం వుంది: బాధిత మహిళ వీణ

వైకాపా నేతలు టీ తాగి సభకు వస్తున్నారు.. ఫ్యాషన్ లేదా ప్యాషన్ అని పిలవాలా? నారా లోకేష్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు : ఒక్క ఓటు మెజార్టీ విజేతలు వీరే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: నాలాగే మొదట్లో డబ్బు నష్టపోయిన విక్రాంత్ కు ఈ మార్కండేయ సక్సెస్ ఇస్తుంది : దిల్ రాజు

రామ్ చరణ్ - ఉపాసన కవల పిల్లల పేర్లు ఏంటో తెలుసా?

Nilawe Review: సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ నటించిన నిలవే రివ్యూ.. ఎలా వుందంటే..

Funky Review: విశ్వక్‌ సేన్‌ తో అనుదీప్ ఫంకీ ప్రయోగం సక్సెసే నా? ఫంకీ రివ్యూ

Chiranjeevi: ఓటీటీలో రికార్డు సృష్టించిన మన శంకర వర ప్రసాద్ గారు

తర్వాతి కథనం
Show comments