వ్యాయామానికి ఒక గంట ముందు పళ్లరసంలో తేనె కలిపి తీసుకుంటే?

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (11:43 IST)
తేనె శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. గుండె నొప్పి నివారిస్తుంది. ఏమాత్రం శక్తి కోల్పోకుండా బరువు తగ్గడంలో ఎంతగానో సహకరిస్తుంది. తేనెను నోటి వేసుకుని పుక్కిలించడం వల్ల దగ్గు, చిగుళ్లు వాపులు తగ్గుతాయి. తెనెను కళ్ల మీద రాసుకుంటే కంటి దృష్టి మెరుగుపడుతుంది. అంతేకాకుండా ట్రకోమా తదితర కంటిజబ్బులు నయమవుతాయి.
 
వ్యాయామానికి ఒక గంట ముందు పళ్లరసంలో కానీ, నీటిలో కానీ తేనెను కలిపి సేవిస్తే అలసట రానేరాదు. క్రీడాసక్తి ఇనుమడిస్తుంది. తక్కువ కొవ్వున్న పెరుగులో కాకుండా చేసే స్కాక్‌కి ఇది పనికి వస్తుంది. 
 
తేనెలో వుండే ముందుగా పేర్కొన్న ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటివి కండరాలు, నరాలను ఉత్తేజపరిచి మెదడను తాజాగా వుంచి నిద్రలేమిని నివారిస్తుంది.
 
నిద్రకు ముందు, నిద్ర లేవగానే తేనె ఒకటి లేక రెండు చెంచాలు సేవిస్తే ఆరోగ్యం చక్కబడి రోజంతా చలాకీగా వుంటారు. కోలుకుంటున్న రోగులకు ఇది నీరసాన్ని పోగొట్టి హుషారునిస్తుంది. రొట్టె ముక్కలపై పూసి కూడా దీన్ని వాడితే మంచి ఫలితమిస్తుంది. 
 
ఉదయం సమయాల్లో... అంటే పరగడుపున గోరువెచ్చని నీటిలో తేనెను కలుపుకుని తాగితే టాక్సిన్స్ అనే విష పదార్థాలు వ్యాప్తి చెందకుండా చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

త్వరలో తెలంగాణ మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు

ముస్లీం రిజర్వేషన్లు రద్దు... సంచలన నిర్ణయం తీసుకున్న సర్కారు

ప్రియురాలిని కిరాతకంగా హత్య చేసిన ప్రియుడు.. కామవాంఛ చల్లారక మృతదేహంపై లైంగిక చర్య... ఎక్కడ?

తీవ్రమైన డిప్రెషన్.. టవల్‌తో భార్యను హత్య చేసిన ఇస్రో రిటైర్డ్ అధికారి

రాజమండ్రి జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశా... అదొక శిక్షణా కేంద్రం : అంబటి రాంబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

DSP: ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్ ప్రోమో - పవన్ కు గిఫ్ట్ ఇది : దేవీశ్రీ ప్రసాద్

DiL Raju: నిర్మాత అంటే విలువలేదు - కానీ సినిమా తీస్తా : దిల్ రాజు

తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్

Sri Vishnu: విష్ణు విన్యాసం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది : శ్రీ విష్ణు

Anupama: అనుపమ పరమేశ్వరన్ తో అగ్ర నిర్మాణ సంస్థ కొత్త మూవీ ప్రకటన

తర్వాతి కథనం
Show comments