Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింతపండు రసంలో నిమ్మరసం-తేనె కలిపి అలా చేస్తే...?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (21:41 IST)
చింతపండులో పులుపు ప్రధానంగా వుంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే వివిధ అనారోగ్య సమస్యలకు చింతపండును ఎలా ఔషధంగా వినియోగించుకుని ఆ సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకుందాం. 
 
చింతపండుని తగినన్ని వేడి నీటిలో వేసి కొద్దిసేపు నానబెట్టి మిక్సీలో వేసి పేస్టులా చేసి వివిధ వ్యాధులకు ఉపయోగించుకోవచ్చు. ఈ పేస్టులో కొద్దిగా ఉప్పు కలిపి కొండనాలుకపై అంటిస్తే కొండనాలుక వాపు తగ్గి దానివల్ల వచ్చే దగ్గు తగ్గుతుంది. అలాగే ఈ పేస్టులో సగం బెల్లం, పావుభాగం పసుపు పొడి కలిపి నడుముపై పట్టులా వేసి గంటసేపు ఆగి కడిగేస్తే నొప్పి తగ్గుతుంది. అలాగే మోకాళ్ల నొప్పులు, బెణుకు నొప్పులు కూడా తగ్గుతాయి. 
 
చింతపండు పేస్టులో తగినంత నిమ్మరసం, తేనె కలిపి ముఖంపై నల్లటి మచ్చలు, మంగుపై పట్టులా వేసి అర్థగంట తర్వాత కడిగేస్తే బ్లాక్ స్పాట్స్ తగ్గిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments