ఉబ్బసం వ్యాధి తగ్గేందుకు పసుపుతో చిట్కా వైద్యం, ఎలాగంటే?

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (15:13 IST)
గ్లాసు వేడి పాలల్లో అరచెంచా పసుపుపొడి, కొంచెం మిరియాల పొడి కలిపి ఆ మిశ్రమాన్ని వేడి చేసి ప్రతిరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తాగడం వల్ల జలుబు, తుమ్మలు దగ్గు లాంటివి నివారింపబడతాయి. 
 
పసుపు, ఉసిరిక చూర్ణం ఈ రెండింటిని రెండు గ్రాముల చొప్పున తీసుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది. 
 
ఇస్నోఫీలియా వ్యాధిలో పసుపు గుణం అపారం. అరచెంచా పసుపులో మూడు చెంచాల స్వచ్చమైన తేనె వేసి రోజుకి మూడు సార్లు చొప్పున నాలుగు నెలల పాటు తీసుకుంటే ఆ వ్యాధి తగ్గు ముఖం పడుతుంది.
 
ముక్కలుగా కొట్టిన పసుపుకొమ్ములు, గోధుమలు సమంగా తీసుకుని దోరగా వేయించి దంచిన చూర్ణాన్ని జల్లించి ఉంచుకుని, రోజూ మూడుపూటలా ఆహారానికి ఆరగంట ముందు పావుస్పూను పొడిని అరగ్లాసు గోరువెచ్చటి నీటిలో కలిపి తాగడం వల్ల ఉబ్బసం వ్యాధి నియంత్రణలో ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గుతుంది. అంతేకాకుండా తుమ్ములు, జలుబు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్య కాపురానికి రావాలని... అత్త చెప్పిందని కన్నతల్లిపై కొడుకు విషయ ప్రయోగం

సీఎం రేవంత్ రెడ్డిని జొమాటో బోయ్‌తో పోలిక, బేగం బజార్ పోలీసు స్టేషనుకి నాగార్జున యాదవ్

ఏలేరు జలాశయంపై ఎల్ నినో ప్రభావం.. నీళ్ల కోసం వేచి చూస్తున్న రైతులు

రూ.100 ఎగ్గొట్టేందుకు... హైదరాబాద్‌లో రాపిడో రైడర్‌కు వేధింపులు.. (వీడియో)

హైవేపై నిలిచి వున్న లారీ.. నిద్రిస్తున్న డ్రైవర్.. 350 లీటర్ల డీజిల్‌ గోవిందా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maheshbabu: బాబాయ్ అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు, మీ ఆశీర్వాదం కావాలి: జై కృష్ణ ఘట్టమనేని

సినీ రంగ ప్రవేశం చేయనున్న బాలకృష్ణ తనయ తేజస్విని?

క్రైమ్, కామెడీ అంశాలతో చోర శికామణులు చిత్రం ప్రారంభం

Rashmika : రణబాలి చూసేందుకు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నానంటూ రశ్మిక ఇన్ స్టా పోస్ట్

Ramayanam trailer: మహేష్ బాబు, ఎన్టీఆర్ లతో రామాయణం ట్రైలర్ అదుర్స్

తర్వాతి కథనం
Show comments