Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం 2 గంటలలోపు తింటే బరువు తగ్గుతారట...

చాలామంది బరువు తగ్గేందుకు డైటింగ్‌ల పేరుతో కడుపు కాలుస్తుంటారు. మహిళలు అయితే ఉపవాసాల పేరుతో పస్తులుంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గరు కదా.. మరింతగా పెరుగుతారట. యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా వైద్యనిపుణులు తా

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (06:45 IST)
చాలామంది బరువు తగ్గేందుకు డైటింగ్‌ల పేరుతో కడుపు కాలుస్తుంటారు. మహిళలు అయితే ఉపవాసాల పేరుతో పస్తులుంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గరు కదా.. మరింతగా పెరుగుతారట. యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా వైద్యనిపుణులు తాజాగా జరిపిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
 
ఎలాంటి ఆహారం తీసుకున్నా.. ఎంత ఎక్కువగా తిన్నా... ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 లోపు తినాలట. ఆ తర్వాత ఇక ఏమీ తినకూడదట. దీనివల్ల జీవక్రియల రేటు పెరిగి కొవ్వు ఎక్కువగా కరుగుతుందని, తద్వారా బరువు తగ్గుతారని వారు చెపుతున్నారు. 
 
ఇందుకోసం కొంతమంది స్త్రీపురుషులపై చేసిన అధ్యయనంలో తేలింది. ఇది పరిమిత సంఖ్యలో వ్యక్తులపై చేసిన అధ్యయనమని.. విస్తృత స్థాయిలో చేసి, పరిణామాలను అంచనా వేయాలని వారు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ వెనక్కి తగ్గితే ఉద్రిక్తతలు నివారించేందుకు సిద్ధం : పాకిస్థాన్ శాంతిమంత్రం

భారత్ దెబ్బకు వణికిపోతున్న పాకిస్థాన్ - రక్షణ వ్యయం 18 శాతానికి పెంపు

భారత తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తాం : పాకిస్థాన్

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌ను నడిపింది ఇద్దరు మహిళలే.. తాట తీస్తాం? (video)

భారత్ పాక్ సైనిక సంఘర్షణ ప్రపంచం భరించలేదు : ఐక్యరాజ్య సమితి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

తర్వాతి కథనం
Show comments