రక్త హీనతను అధిగమించేందుకు తాగాల్సిన రసాలు

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (21:12 IST)
రక్తహీనత వంటి వ్యాధిని ఎదుర్కొంటున్నట్లయితే, వెంటనే ఆ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. ఈ జ్యూస్‌లలో దేనినైనా క్రమం తప్పకుండా తీసుకుంటుంటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.
 
బీట్‌రూట్ రసం శరీరంలో రక్త స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది.
 
బచ్చలికూర, పుదీనా రసం శరీరంలో రక్త కొరతను తీర్చడానికి మంచి ఎంపిక.
 
దానిమ్మ రసం కూడా శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. ఇందులో తగినంత విటమిన్ సి ఉంటుంది.
 
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
 
నేరేడు కాయ, ఉసిరి రసాలను తాగడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది.
 
క్యారెట్, పాలకూర రసం తాగడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది.
 
పుచ్చకాయ రసం త్రాగండి, ఇది శరీరంలో రక్త కొరతను తీరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గోదావరి జిల్లా తీర ప్రాంతాల్లో 49 తాబేళ్లు చనిపోయాయి.. ఎందుకో తెలుసా?

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన జనసేన

జ్యోతిషుడు చెప్పింది నిజమని తల్లిని హత్య చేసిన కుమార్తె, ఎక్కడ?

Telangana Man: యూకే హౌస్‌లో తెలంగాణ వ్యక్తి.. భగవద్గీత ప్రమాణ స్వీకారం

Telangana: రికార్డు స్థాయిలో తెలంగాణలో మద్యం అమ్మకాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి గాసిప్స్ మాత్రమే.. వాలెంటైన్స్ డే ఏప్రిల్ ఫూల్స్ డేగా మారుతుంది.. మృణాల్

Naresh: చీరలు కట్టుకొచ్చారు, ఇంకేం హగ్ చేసుకునేది: సీనియర్ నరేష్

కొన్ని పరిణామాల వల్ల మహిళలు చీరలు ధరిస్తున్నారు : సీనియర్ నటుడు నరేశ్

Natural Star Nani,: ది ప్యారడైజ్ నేచురల్ స్టార్ నాని రిలీజ్ డేట్ ప్రకటన

Manasa Varanasi: ప్రొఫెషనల్ గా ఉండాలనే ముద్దు సీన్స్ లో నటించా : మానస వారణాసి

తర్వాతి కథనం
Show comments