Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్గో ట్రక్కు బీభత్సం.. 19 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 7 నవంబరు 2021 (15:13 IST)
మెక్సికో దేశంలో ఓ కార్గో ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఇందులో ఏకంగా 19 మంది వరకు మృత్యువాతపడ్డారు. అనేక మంది గాయపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సెంట్రల్ మెక్సికోలోని హైవే పై ఉన్న ఓ టోల్ బూత్ వ‌ద్ద శ‌నివారం ఓ వ‌స్తువుల‌ను ర‌వాణా చేసే కార్గో ట్ర‌క్కు అదుపు త‌ప్పి ప‌లు వాహ‌నాల‌పైకి దూసుకెళ్లింది. 
 
ఈ క్ర‌మంలో అక్క‌డ మంట‌లు చెల‌రేగి ప‌లు వాహ‌నాలు ద‌గ్థం అయ్యాయి. మంట‌ల్లో చిక్కుకుని 19 మంది స‌జీవ ద‌హ‌నమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ కార్గో ట్రక్కు బ్రేకులు ఫెయిలవడం కావ‌డం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాధ‌మిక నిర్థార‌ణ‌కు వ‌చ్చారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments