Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో రెచ్చిపోయిన టెర్రరిస్టులు.. 27 మంది పౌరుల హతమార్చారు..

నైజీరియాలో ముస్లిం తీవ్రవాద సంస్థ బొక హరామ్ విరుచుపడింది. గ్రామాలపై తీవ్రవాద సంస్థ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గ్రామాలపై విరుచుకుపడి ఏకంగా 27మంది అమాయక పౌరులను హత్య చేసింది. వివరాల్లోకి వెళితే.. ఎన్గాన్‌

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2017 (13:23 IST)
నైజీరియాలో ముస్లిం తీవ్రవాద సంస్థ బొక హరామ్ విరుచుపడింది. గ్రామాలపై తీవ్రవాద సంస్థ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గ్రామాలపై విరుచుకుపడి ఏకంగా 27మంది అమాయక పౌరులను హత్య చేసింది. వివరాల్లోకి వెళితే.. ఎన్గాన్‌జయి, గుజామల గ్రామాలపై బొకోహరామ్‌ తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. 
 
ఈ క్రమంలో 15 మంది పౌరుల గొంతులు కోశారు. మరికొందరిని చిత్రహింసలు పెట్టి కాల్పులు జరిపారు. స్థానికుల ఇళ్లకు సైతం మంటలు పెట్టి పైశాచిక పర్వం కొనసాగించారు. ఈ దుర్ఘటన అనంతరం సైన‍్యం ఆ ప్రాంతంలో ముష్కరుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments