Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన బలూచిస్థాన్... పాక్ జవాన్లు మృతి

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (09:17 IST)
పాకిస్థాన్ దేశంలోని బలూచిస్థాన్ ప్రావిన్స్ వరుస బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లిపోయింది. బలుచిస్థాన్‌లోని లీడింగ్ పార్టీ సమీపంలో ఈ పేలుళ్లు సంభవించాయి. అలాగే, క్వెట్టాలో వేర్వేరు జోట్ల గ్రేనేడు దాడులు కూడా జరిగాయి. ఈ దాడుల్లో ఐదుగురు పాకిస్థాన్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది పౌరులు గాయపడ్డారు. 
 
ఈ నెల 24వ తేదీన నుంచి బలూచిస్థాన్‌లో పాక్ ఆర్మీ ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో ఆదివారం శక్తిమంతమైన ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఈఐడీ) పేలింది. కోహ్లు జిల్లాలోని కహాన్ ప్రాంతంలో లీడింగ్ పార్టీ సమీపంలో పేలుడు సంభవించినట్టు పాకిస్థాన్ ఆర్మీని ఉటంకిస్తూ స్థానిక మీడియా వెల్లడించింది.
 
ఇదిలావుంటే, క్వెట్టాలోని శాటిలైట్ టౌన్‌లోని ఓ పోలీస్ చెక్ పోస్టుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గ్రనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పోలీసులు, ఐదుగురు పౌరులు ఉన్నారు. దేశం మొత్తం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న వేళ ఈ దాడులు జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం