Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ ఆర్మీ చావుదెబ్బ తీస్తోంది.. ఏడుగురు సైనికులను కోల్పోయాం.. పాకిస్థాన్

యురీ ఉగ్రదాడుల తర్వాత భారత్ తమను చావుదెబ్బ కొడుతోందని పాకిస్థాన్ వాపోతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత ఆర్మీ ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది, పదుల సంఖ్యల ఉగ్రవాదులు, ఆర్మీ జవాన్లను చంపేసి

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (15:14 IST)
యురీ ఉగ్రదాడుల తర్వాత భారత్ తమను చావుదెబ్బ కొడుతోందని పాకిస్థాన్ వాపోతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత ఆర్మీ ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది, పదుల సంఖ్యల ఉగ్రవాదులు, ఆర్మీ జవాన్లను చంపేసిందని గుర్తు చేస్తోంది.
 
తాజాగా ఏడుగురు సైనికులను కోల్పోయినట్టు పాకిస్థాన్ ప్రకటించింది. భారత బలగాల కాల్పుల్లో తమ దేశానికి చెందిన ఏడుగురు సైనికులు హతమయ్యారని తెలిపింది. అయితే దీన్ని భారత ఆర్మీ ఇంకా ధృవీకరించలేదు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని బీంబెర్ సెక్టార్‌లో భారత ఆర్మీ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని పాకిస్థాన్ ఆరోపించింది. 
 
కాగా, పీవోకేలో ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు సర్జికల్ దాడులు జరిపినప్పటి నుంచీ పాక్ బలగాలు యధేచ్చగా కాల్పుల విరమణ ఒఫ్పందానికి తూట్లు పొడుస్తూ వందల సార్లు కాల్పులకు తెగబడిన విషయం తెల్సిందే. ఈ కాల్పులను తిప్పికొడుతూ అనేక మంది భారత సైనికులు ఇటీవలి కాలంలో అమరులయ్యారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments