Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌లో వరుస బాంబు పేలుళ్లు

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (20:59 IST)
ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ శనివారం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. మొత్తం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

పేలుళ్లలో భద్రతా సిబ్బందిలో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. మొదటి పేలుడు ఉదయం 6 గంటల సమయంలో  పీడీ -5 (పోలీసు జిల్లా-5) లోని సరక్-ఎ-నవ్ ప్రాంతంలో జరిగింది.

ఈ పేలుడులో భద్రతా దళంలోని ఓ సభ్యుడు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. రెండో పేలుడు ఉదయం 7 గంటలకు పీడీ-15 పరిధిలోని హంగర్హా రౌండ్అబౌట్లో జరగ్గా ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని దుండగులు ఈ పేలుడు జరిపారు. పీడీ- 5లోని కంపెనీ ప్రాంతంలో మూడవ పేలుడు జరగ్గా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments