Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో అమెరికా 'షాడో అధ్యక్షురాలు' పర్యటన... ఎవరు?

ఆసక్తికరమే అయినా ఇది నిజం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంకా ట్రంప్ రానున్నారు. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంలో భారతదేశంలో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరు కావాలని కోరారు.

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (23:24 IST)
ఆసక్తికరమే అయినా ఇది నిజం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంకా ట్రంప్ రానున్నారు. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంలో భారతదేశంలో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరు కావాలని కోరారు.
 
మోదీ విన్నపానికి డోనాల్డ్ ట్రంప్ అంగీకరించి తన కుమార్తెను పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె మొదటిసారిగా హైదరాబాద్ నగరానికి రానున్నారు. కాగా ఈమెను అమెరికాలోని విమర్శకులు అమెరికా షాడో అధ్యక్షురాలు అని చమత్కరిస్తుంటారు. 
 
ఎందుకంటే ట్రంప్ తను అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన తర్వాత అనూహ్యంగా తన కుమార్తెకు పాలనా వ్యవహారాల్లో పెద్దపీట వేసి కొన్ని బాధ్యతలు అప్పగించారు. కాగా ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పర్యటన వచ్చే నవంబరులో నెలలో వుంటుందని చెపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments