Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధం ప్రకటిస్తే ఉత్తర కొరియా భస్మమై పోతుంది : అమెరికా

అమెరికా తమ మీద యుద్ధాన్ని ప్రకటించిందన్న ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రీ యాంగ్ హో ఆరోపణను వైట్‌హౌస్ కార్యదర్శి సారా శాండర్స్ తీవ్రంగా ఖండించారు. మేం ఉత్తర కొరియాపై యుద్ధం ప్రకటించలేదు. అటువంటి ఆలోచనే

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (07:13 IST)
అమెరికా తమ మీద యుద్ధాన్ని ప్రకటించిందన్న ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రీ యాంగ్ హో ఆరోపణను వైట్‌హౌస్ కార్యదర్శి సారా శాండర్స్ తీవ్రంగా ఖండించారు. మేం ఉత్తర కొరియాపై యుద్ధం ప్రకటించలేదు. అటువంటి ఆలోచనే లేదు. ఒకవేళ యుద్ధమంటూ ప్రకటిస్తే ఉత్తర కొరియా భస్మమైపోతుందని హెచ్చరించారు. 
 
ఈ విషయంలో ఉత్తర కొరియా మంత్రి రీ యాంగ్ హో ప్రకటన అసంబద్ధం అని శాండర్స్ మంగళవారం మీడియాతో అన్నారు. అంతర్జాతీయ సముద్ర జలాలపై తిరిగే ఒక బాంబర్‌ను కూల్చేస్తామని మరో దేశం పేర్కొనడం సరికాదు. ఉత్తర కొరియా అణు కార్యక్రమాలను నిరోధించడమే మా లక్ష్యం అని శాండర్స్ స్పష్టం చేశారు. 
 
అంతకుముందు... అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమ దేశంపై యుద్ధం ప్రకటించాడని ఉత్తరకొరియా విదేశాంగశాఖ మంత్రి రియాంగ్‌హో ఆరోపించిన విషయం తెల్సిందే. ఈ యుద్ధ ప్రకటన ద్వారా అమెరికా బాంబర్లను ఏ క్షణాన్నైనా కూల్చే అవకాశాన్ని ట్రంప్ అన్యాపదేశంగా ఉత్తర కొరియాకు ఇచ్చినట్లయ్యిందని రియాంగ్ హో అన్నారు. ఈ విషయాన్ని ప్రపంచదేశాలన్నీ గమనించాలి. ముందుగా యుద్ధ ప్రకటన చేసింది ట్రంప్. మేము కాదు అని ఆయన పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments