Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పందీ... పరదేశీ..' అమెరికా వదిలి వెళ్లిపో.... ఇండియన్‌కు ఘోర అవమానం

జాత్యహంకార ధోరణి అమెరికాలో పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. తాజాగా భారత సంతతికి చెందిన ఓ వ్యాపారస్తుడిపై కొందరు అమెరికన్లు చేస్తున్న దారుణ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇటీవలే అమెరికాలో జరిగిన చార్లెసట్‌విల్లే ఘ‌ట‌నపై ట్రంప్ వైఖ‌రిని వ్య‌తిరేకిస్తున్నట్ల

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (16:32 IST)
జాత్యహంకార ధోరణి అమెరికాలో పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. తాజాగా భారత సంతతికి చెందిన ఓ వ్యాపారస్తుడిపై కొందరు అమెరికన్లు చేస్తున్న దారుణ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇటీవలే అమెరికాలో జరిగిన చార్లెసట్‌విల్లే ఘ‌ట‌నపై ట్రంప్ వైఖ‌రిని వ్య‌తిరేకిస్తున్నట్లు భార‌త సంత‌తి వ్యాపార‌స్తుడు, జీఎంఎం నాన్‌స్టిక్ కోటింగ్స్ సంస్థ‌కు సీఈఓగా ఉన్న ర‌వీన్ గాంధీ సీఎన్‌బీసీలో ఓ వ్యాసం రాశారు. 
 
తమ రంగులో లేని అమెరికన్లపై జరుగుతున్న దౌర్జన్యాలపై ఆయన విమర్శిస్తూ అందులో పేర్కొన్నారు. అంతే... ఆ పోస్టును చూసిన అమెరికన్లు రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు తిట్టిపోశారు. ఓ మహిళ అయితే ఫోన్లో... 'పందీ... పరదేశీ..' అమెరికా వదిలి వెళ్లిపో.... అంటూ దారుణంగా చెప్పలేని భాషలో తిట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారాన్నంతా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఆయన షేర్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments