Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఐస్ బకెట్ ఛాలెంజ్" స్ఫూర్తిప్రదాత ఆంటోని ఇకలేరు...

ALSicebucketchallenge ద్వారా ప్రపంచానికి పరిచయమైన ఆంటోని సెనెర్చియా ఇక లేరు. అమ్యోట్రోఫిక్ లేటరల్ స్కెలోరొసిస్ అనే వ్యాధితో సుమారు 14 ఏళ్లుగా పోరాడి ఓడిపోయాడు. ఈ జబ్బు గురించి అవగాహన పెంచేందుకు, దీనిపై విరివిగా పరిశోధన జరిగాలని ప్రపంచానికి తెలియజెప్ప

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (13:34 IST)
ALSicebucketchallenge ద్వారా ప్రపంచానికి పరిచయమైన ఆంటోని సెనెర్చియా ఇక లేరు. అమ్యోట్రోఫిక్ లేటరల్ స్కెలోరొసిస్ అనే వ్యాధితో సుమారు 14 ఏళ్లుగా పోరాడి ఓడిపోయాడు. నవంబరు 28న కన్నుమూశాడు. ఈ జబ్బు గురించి అవగాహన పెంచేందుకు, దీనిపై విరివిగా పరిశోధన జరిగాలని ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఆయన ఐస్ బకెట్ ఛాలెంజ్ ఎంచుకున్నారు. జబ్బు వచ్చినప్పుడు కుంగిపోకుండా దాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలనీ, ఇతరులకు ఆ వ్యాధి పట్ల అవగాహన కల్గించాలని ఆంటోని చెప్పేవారు. 2003లో ఆయనకు ఈ వ్యాధి సోకింది. 
 
తన భర్త మరణం పట్ల ఆంటోని భార్య మాట్లాడుతూ... ఆయన భౌతికంగా దూరమైనా కోట్లమంది హృదయాల్లో బ్రతికే వున్నారన్నారు. ఆయన ఓ యోధుడు. మాకు దారి చూపించిన ఓ వెలుగు అని అన్నారు. కాగా ఆంటోని ఐస్ బకెట్ ఛాలెంజ్‌తో కేవలం 2 నెలల్లోనే 115 మిలియన్ డాలర్లు వసూలయ్యాయి. ఈ డబ్బునంతా పరిశోధనకు వినియోగించాలని ఆయన కోరాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments