Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ భవనాలపై రష్యా క్షిపణిదాడులు... 10 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (08:51 IST)
ఉక్రెయిన్ దేశంలో రష్యా దండయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేసిన రష్యా సైనికులు ఇపుడు ఆ దేశంలోని భవనాలపై క్షిపణిదాడులు జరుపుతున్నారు. తాజాగా ఒడెస్సాలోని ఓడరేవులో ఉన్న బహుళ అంతస్థుల భవనంలో రష్యాన్ బలగాలు క్షిపణిదాడులు జరిపాయి. ఈ దాడుల్లో 10 మంది వరకు మరణించినట్టు సమాచారం. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే, ఈ క్షిపణిదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల సంఖ్యపై ఇంకా ఒక స్పష్టత రాలేదు.
 
కాగా, ఉక్రెయిన్‌పై రష్యా గత ఫిబ్రవరి 24వ తేదీ నుంచి యుద్ధానికి దిగింది. అప్పటి నుంచి ఉక్రెయిన్ పట్ణాలపై బాంబులతో దాడులు చేస్తుంది. అయితే, వ్యూహాత్మకంగా కీలకమైన స్నేక్ ఐలాండ్ నుంచి తమ బలగాలను ఉపసంహించుకున్నట్టు రష్యా ప్రటించింది. మరోవైపు, ఉక్రెయిన్‌లోని బహుళ అంతస్తు భవనాలపై రష్యా క్షిపణిదాలు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments