Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో అగ్ని ప్రమాదం.. 20 మంది మృతి

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (17:45 IST)
ఆఫ్రికా దేశం నైజర్​లో జరిగిన రెండు వేర్వేరు దుర్ఘటనల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. దేశంలోనే రెండో అతిపెద్ద నగరం మారాడిలోని ఓ పాఠశాలలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 20 మంది పిల్లలు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. మృతులంతా మూడు నుంచి ఎనిమిదేళ్ల లోపు చిన్నారులేనని అధికారులు తెలిపారు.
 
అగ్నిప్రమాదంలో దగ్ధమైన పాఠశాలగడ్డితో నిర్మించిన పాఠశాలలోని మూడు తరగతి గదులు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలకు కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే అదే నగరంలో బంగారు గని కూలి.. 18 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. నైజీరియా సరిహద్దుకు సమీపంలో ఇటీవల కనుగొన్న బంగారు గని తవ్వుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments