Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులు చనిపోయారు... కానీ నాలుగేళ్ల తర్వాత బిడ్డ పుట్టింది...

తల్లిదండ్రులు లేకుండా పిల్లలు పుట్టడం సాధ్యమా? కచ్చితంగా సాధ్యం కాకపోయినప్పటికీ ఇది సాధ్యపడింది. అది కూడా తల్లిదండ్రులు చనిపోయిన 4 సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టడం విశేషం.

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (14:23 IST)
తల్లిదండ్రులు లేకుండా పిల్లలు పుట్టడం సాధ్యమా? కచ్చితంగా సాధ్యం కాకపోయినప్పటికీ ఇది సాధ్యపడింది. అది కూడా తల్లిదండ్రులు చనిపోయిన 4 సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టడం విశేషం.
 
వివరాల్లోకి వెళితే, కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్) విధానంలో పిల్లలను కనేందుకు చైనాకు చెందిన ఒక జంట ఫలదీకరణం తమ అండాలను నాన్‌జింగ్ నగరంలోని ఒక ఆసుపత్రిలో భద్రపరచుకున్నారు. అయితే వారు కారు ప్రమాదంలో 2013లోనే చనిపోయారు.
 
ఆ తర్వాత ఆ శిశువు అవ్వా తాతలు ఆ పిండం కోసం న్యాయ పోరాటం చేసి దానిపై హక్కులు సంపాదించుకున్నారు. అయితే చైనాలో సరోగసీ విధానం చట్టవిరుద్ధం కావడంతో వారు ఆగ్నేయాసియా దేశం లావోస్‌లో ఒక మహిళ అంగీకారంతో ఆ పిండాన్ని అద్దె గర్భంలో ఉంచారు. ఆ తర్వాత ఆ మహిళ గతేడాది డిసెంబర్‌లో పర్యాటక వీసాపై చైనా వచ్చి అక్కడ ప్రసవించింది. అంతేకాకుండా ఆ శిశువు తమ వాడేనని నిరూపించుకునేందుకు అవ్వాతాతలు డిఎన్ఎ పరీక్షలు చేయించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments