Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాంకాంగ్‌ లో భారత్‌ విమానాల రాకపోకలపై నిషేధం

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (11:12 IST)
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. భారత్‌ నుండి వచ్చే విమానాలను నిలిపివేస్తున్నట్లు హాంకాంగ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం నుండి మే 3 వరకు భారత్‌ విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు విమానా యాన శాఖ వర్గాలు తెలిపాయి.

భారత్‌తో పాటు పాకిస్తాన్‌, ఫిలిప్పీన్స్‌ నుండి వచ్చే విమానాలను కూడా నిలిపివేసినట్లు వెల్లడించారు. ఈ నెల ప్రారంభంలో ముంబయి, ఢిల్లీ నుండి వెళ్లిన రెండు విస్టారా విమానాల్లోని 50 మంది ప్రయాణికులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్థారణైందని.. దీంతో ప్రభుత్వం ఈ నిర్నయం తీసుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

అలాగే హాంకాంగ్‌కు వచ్చే ఇతర దేశాల ప్రయాణికులు కూడా కరోనా నెగిటివ్‌ సర్టిఫికేట్‌ను కలిగి ఉండాలని తెలిపింది. కాగా, ఈ అంశంపై విస్టారాను ప్రశ్నించగా స్పందించలేదని మీడియా తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments