Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2023 (16:19 IST)
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌కు వస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ కూడా ఒకసారి భారత్‌లో పర్యటించారు. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన జో బైడెన్.. భారత్‌కు రానుండటం గమనార్హం. ఆయన నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తారు. ఆయన పర్యటన సెప్టెంబరు 7 నుంచి 10వ తేదీ మధ్య కొనసాగుతుంది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ అధికారికంగా వెల్లడించింది. 
 
ఢిల్లీ వేదికగా జి20 శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. ఇందులో 30కి పైగా దేశాధినేతలు పాల్గొననున్నారు. వీరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకరు. ఈ సమావేశాల్లో పాల్గొనే బైడెన్.. పలు కీలక అంశాలపై ప్రసంగిస్తారు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక, సామాజిక మార్పులు, వాతావరణ మార్పులు, బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలపై మాట్లాడనున్నారు. అలాగే 2026లో జరిగే జీ20 సదస్సుకు అమెరికా ఆతిథ్యం ఇచ్చే అంశంపై కూడా జో బైడెన్ ప్రస్తావించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments