Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో పొరుగు దేశాలకు తలనొప్పి.. కాశ్మీర్‌లో అది చట్టవిరుద్ధం..

Webdunia
గురువారం, 28 మే 2020 (15:08 IST)
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం దురహంకారపూరిత విస్తరణా విధానాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు. అందువల్లే భారత్‌కు పొరుగుగా వున్న దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. దీనివల్ల భారత్‌తో సరిహద్దులు పంచుకుంటున్న దేశాలన్నింటికీ ముప్పేనని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. 
 
భారత్ తీసుకువచ్చిన పౌరసత్వ చట్టం, నేపాల్‌తో సరిహద్దు వివాదం, ఫ్లాగ్ ఆపరేషన్ తదితరాలతో భారత్ ప్రమాదకారిగా మారిందని తన సోషల్ మీడియా ఖాతాలో ఇమ్రాన్ ఖాన్ కామెంట్స్ చేశారు.
 
నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న ఖాన్ ట్వీట్ చేస్తూ, ''నాజీ లెబెన్‌స్రామ్ (లివింగ్ స్పేస్)కు సమానమైన హిందుత్వ ఆధిపత్య మోడీ ప్రభుత్వం దాని అహంకార విస్తరణ విధానాలతో భారతదేశ పొరుగువారికి ముప్పుగా మారుతోందన్నారు. ఇంకా జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని తప్పుబట్టారు. దీనిని "చట్టవిరుద్ధం" అంటూ అభివర్ణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments