Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌ సోకిన తొలి ఏడాదిలోనే గుండె జబ్బులతో..?

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (10:45 IST)
అమెరికాలో కరోనా వైరస్‌ సోకి తొలి ఏడాదిలోనే గుండె జబ్బులతో మరణించిన వారి సంఖ్య కూడా పెరిగింది. 2019 చివరి నాటికి, ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి చెందడంతో యునైటెడ్ స్టేట్స్ చాలా నెలలు స్తంభించిపోయింది.
 
2020లో, ప్రపంచ దేశాలు అపూర్వమైన సాధారణ షట్‌డౌన్‌ను అమలు చేశాయి. ఈ సందర్భంలో, కరోనా వైరస్ ప్రారంభమైన 2020లో గుండె జబ్బుల బాధితుల సంఖ్య కూడా పెరిగింది.
 
2019లో గుండె జబ్బులతో మరణించిన వారి సంఖ్య 8,74,613 కాగా, 2020 నాటికి ఈ సంఖ్య 9,28,741కి పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 6.2 శాతం ఎక్కువ.
 
ఇప్పటికే మధుమేహం, ఊబకాయం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు కరోనా పీరియడ్‌లో మరణించినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments