Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకటి కాదు.. రెండు కాదు.. 6వేల అరుదైన చేపలను చంపేసిన చైనా.. ఎలా?

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (16:03 IST)
అవును.. చైనా చేసిన పనికి అక్వా ఫామ్‌లోని ఆరువేల అరుదైన చేపలు మరణించాయి. చైనా హుబే ప్రావిన్స్ వద్ద ఓ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. వ్యవసాయ భూమిలో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టినట్లు ఇప్పటికే ఆ ప్రాంత రైతులు వాపోతున్నారు. ఇందుకు తోడుగా హుబేయి ప్రావిన్స్‌లో చైనా చేపట్టిన వంతెన నిర్మాణానికి ఆరువేల చేపలు మరణించినట్లు ఆ దేశ మీడియా కోడైకూస్తోంది. 
 
నిర్మాణ పనుల్లో ఏర్పడిన శబ్ధం కారణంగా ఈ చేపలు మరణించినట్లు అధికారులు తేల్చారు. అక్వారియం బ్రిడ్జ్ నిర్మాణంతో కాలుష్యం ఏర్పడిందని తద్వారా చేపలు మృతి చెందాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైడ్రోఎలక్ట్రిక్ డామ్‌లను యాగ్టే నదిపై నిర్మించిన కారణంగా అరుదైన చేపలు భారీ ఎత్తున మరణించాయని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో చైనా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని నిలిపివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం